చిత్రపురి కాలనీలో నటుడు డాక్టర్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి విగ్రహా ఆవిష్కరణ

చిత్రపురి కాలనీలో డాక్టర్ ఎమ్ ప్రభాకర్ రెడ్డి విగ్రహా ఆవిష్కరణ

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యి సంతాపం తెలిపారు..
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపురి కాలనీ లో అవిశిష్కరించారు..

సినీ పరిశ్రమ కోసం ఎంతగానో కృషి చేసిన ప్రభాకర్ రెడ్డికి చిత్రపురి కాలనీ వాసులు అంత రుణపడి ఉన్నామని తెలిపారు..

సినీ పరిశ్రమకు చేసిన త్యాగాలను గుర్తుచేశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రపురి కాలనీ వాసులకు ఎప్పటికీ ప్రభుత్వం అండదండగా ఉంటుందని అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాలను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి సహాయంతో ఉపయోగించుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.